ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విజయసాయి రెడ్డిపై హత్యాయత్నం చేశారు’

ABN, First Publish Date - 2021-01-21T15:51:51+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రామతీర్థం ఘటనను కూడా రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై  మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రామతీర్థం ఘటనను కూడా  రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో దాడి చేసిన సంస్కృతి లేదని... తెలుగుదేశం పార్టీ నేతలు తీసుకువచ్చారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి మీద హత్యాయత్నం చేశారని.. ఆటవికంగా, పాశవికంగా  దాడి చేశారని మండిపడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని మంత్రి చెప్పుకొచ్చారు. ఆయన మీద  దాడి చేసే విధంగా వ్యవహారశైలి ఉందని పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసులు  ఆధారాలు లేకుండా  చర్యలు తీసుకోరని స్పష్టం చేశారు.  చంద్రబాబుకు ప్రతీ రోజు ఒక రాజకీయ కార్యక్రమం ఉండాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలు చేస్తుంటే  మంచి పేరు వస్తుందని ఈ నిరసనకు దిగారని మండిపడ్డారు. చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు.

Updated Date - 2021-01-21T15:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising