ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN, First Publish Date - 2021-12-26T05:48:52+05:30

పాడేరు పట్టణంలోని చర్చిలలో శనివారం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పాడేరులో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ రత్నకుమారి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాడేరురూరల్‌: పాడేరు పట్టణంలోని చర్చిలలో శనివారం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కారుణ్య, సీబీఎం, బేతని, హైమోస్టు హాలీగాఢ్‌ చర్చి, ప్రభువైన ఏసుక్రీస్తు ప్రార్థనామందిరం, సర్వోన్నతుడైన మందిరంలలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆయా చర్చిల్లో పాస్టర్‌లు తిమోతి, వెయిన్‌జోషఫ్‌, జాన్‌పాల్‌, రీమాలి జాన్‌, బి.ఎలీషారావు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సొనాయి రత్నకుమారి, ఎస్‌వీవీ.రమణమూర్తి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనా మందిరాల వద్ద క్రిస్మస్‌ తాతలు సందడి చేశారు.

 

Updated Date - 2021-12-26T05:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising