ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగతో మానసిక, శారీరక ఉల్లాసం

ABN, First Publish Date - 2021-06-22T05:40:23+05:30

యోగాతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు అన్నారు.

పాడేరు మండలం లగిశపల్లిలో యోగ చేస్తున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు, జూన్‌ 21: యోగాతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో లగిశపల్లిలో బీజేపీ నేతలు యోగా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ యోగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. యోగాను జీవనంలో భాగంగా అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు యోగా సనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కురసా రాజారావు, సల్లా రామకృష్ణ, పాంగి రవిచంద్ర, కె.అనంతయ్య, ఎల్‌.రమణ, తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-22T05:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising