ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు సీజేతో జిల్లా అధికారుల భేటీ

ABN, First Publish Date - 2021-10-13T06:21:34+05:30

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను మంగళవారం విమానాశ్రయంలో జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర అధికారులు 

హైకోర్టు సీజేతో జిల్లా అధికారుల భేటీ 


విశాఖపట్నం, అక్టోబరు 12: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను మంగళవారం విమానాశ్రయంలో జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారానికి ఒడిశా నుంచి విజయవాడ బయలుదేరిన ఆయన కొద్దిసేపు ఇక్కడ ఆగారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథశర్మ, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ ఆయనను కలసి అభినందించారు.

Updated Date - 2021-10-13T06:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising