ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులకు మేయర్‌ శంకుస్థాపన

ABN, First Publish Date - 2021-10-29T04:26:02+05:30

అందరూ సహకరిస్తేనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని మేయర్‌ జి.హరివెంకట కుమారి అన్నారు. నాతయ్యపాలెం శ్మశానవాటిక అభివృద్ధి, షీలానగర్‌ రహదారి నిర్మాణ పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు.

శ్మశానవాటిక అభివృద్ధికి శంకుస్థాపన చేస్తున్న మేయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 28: అందరూ సహకరిస్తేనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని మేయర్‌ జి.హరివెంకట కుమారి అన్నారు.  నాతయ్యపాలెం శ్మశానవాటిక అభివృద్ధి, షీలానగర్‌ రహదారి నిర్మాణ పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖను సుందరనగరంగా తీర్చి దిద్దడమే లక్ష్యమన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. గాజువాక జోనల్‌ కమిషనర్‌ డి.శ్రీధర్‌, వైసీపీ నేతలు జీవీ కృష్ణారావు, బోగాది సన్యాసిరావు, ఈగలపాటి  యువశ్రీ, గోపిశెట్టి గోపి, జీవన్‌బాబు, అక్కిరెడ్డి శ్రీను, వరదాడ రమణ, బి.జోసఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T04:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising