ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలువురు ప్రముఖులు శారదా పీఠం సందర్శన

ABN, First Publish Date - 2021-11-29T06:43:25+05:30

చినముషిడివాడలోని శారదా పీఠాన్ని పలువురు ప్రముఖులు ఆదివారం సందర్శించారు. పీఠంలోని దేవతామూర్తులు, శారదా రాజశ్యామల అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.

ఆనందయ్యకు శంకరాచార్య ప్రతిమ అందజేస్తున్న స్వరూపానందేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తిరూరల్‌, నవంబరు 28: చినముషిడివాడలోని శారదా పీఠాన్ని పలువురు ప్రముఖులు ఆదివారం సందర్శించారు. పీఠంలోని దేవతామూర్తులు, శారదా రాజశ్యామల అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అన్నమయ్య వంశానికి చెందిన హరినారాయణాచార్యులు, నెల్లూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు శారదా పీఠాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

Updated Date - 2021-11-29T06:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising