ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల కోసం రైల్వేలో ‘హ్యుమిడిఫైర్‌’ తయారీ

ABN, First Publish Date - 2021-05-05T05:30:00+05:30

వాల్తేరు డీజిల్‌ లోకోషెడ్‌ సిబ్బంది కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ ‘హ్యుమిడిఫైర్‌’ రూపొందించారు

లోకోషెడ్‌లో తయారు చేసిన హ్యుమిడి ఫైర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): వాల్తేరు డీజిల్‌ లోకోషెడ్‌ సిబ్బంది కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ ‘హ్యుమిడిఫైర్‌’ రూపొందించారు. మార్కెట్‌లో ప్రస్తుతం సిలిండర్‌ రెగ్యులేటర్‌, ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు అందుబాటులో లేవు. ఈ సమస్యను గుర్తించిన రైల్వే అధికారులు, ఆక్సిజన్‌ రెగ్యులేటర్‌తోపాటు గాలిలో తేమను తీసుకుని ఆక్సిజన్‌ను మాత్రమే అందించే ‘హ్యుమిడిఫైర్‌’ రూపొందించారు. దీనికి వారికి రూ.475 మాత్రమే వ్యయం అయింది. మొత్తం 15 పరికరాలు తయారు చేసి డీఆర్‌ఎం ద్వారా రైల్వే ఆస్పత్రికి అందజేశారు. వీటివల్ల ఫ్లో మీటర్‌ అవసరం ఇక లేదని, బాగా పనిచేస్తున్నాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ సంతోశ్‌ కుమార్‌ నేతృత్వంలో వీటిని తయారు చేశారు.  


Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising