ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో మునిగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-25T05:37:30+05:30

మండలంలోని పాండ్రంగి పంచాయతీ పరిధి మునివానిపాలెంలో చెరువులో మునిగి ఆదివారం ఓ యువకుడు మృతి చెందినట్టు పద్మనాభం పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని బయటకు తెస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పద్మనాభం, అక్టోబరు 24: మండలంలోని పాండ్రంగి పంచాయతీ పరిధి మునివానిపాలెంలో చెరువులో మునిగి ఆదివారం ఓ యువకుడు మృతి చెందినట్టు పద్మనాభం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మునివానిపాలెంలోని నల్లోడి చెరువు గట్టుపై విద్యుత్‌ లైన్‌ పనులు చేస్తూ వైరును ఒక గట్టు నుంచి మరో గట్టుపైకి వేయడానికి బోని గ్రామానికి చెందిన మద్దిల శ్రీను (36) అనే వ్యక్తి నీటిలో దిగి వెళ్లాడు. మార్గ మధ్యంలో లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక చెరువులో మునిగి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెతికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-10-25T05:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising