ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలను ఎండగడదాం

ABN, First Publish Date - 2021-11-21T04:11:05+05:30

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నాయకుల అరాచకాలను ఎండగట్టాలని టీడీపీ కార్పొరేటర్లు తీర్మానించారు.

నినాదాలు చేస్తున్న టీడీపీ కార్పొరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కార్పొరేటర్ల నిర్ణయం

పెందుర్తి రూరల్‌, నవంబరు 20: వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నాయకుల అరాచకాలను ఎండగట్టాలని టీడీపీ కార్పొరేటర్లు తీర్మానించారు. జోన్‌ 8 పరిధిలోని టీడీపీ కార్పొరేటర్లు శనివారం పెందుర్తిలోని ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు, అరాచ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రజా వ్యతి రేక విధానాలపై ఉద్యమిస్తామని నినాదాలు చేశారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బళ్ల శ్రీనివాసరావు, దాడి రమేశ్‌, బొమ్మిడి రమణ, పీవీ నరసింహం, టీడీపీ సీనియర్‌ నాయకుడు శానాపతి శంకరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-21T04:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising