ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవిబాబుకి పదవి పట్ల నేతల హర్షం

ABN, First Publish Date - 2021-03-05T06:18:38+05:30

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల అరకు నియోజకవర్గ వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రవిబాబును నియమించడంతో మిఠాయిలు తినిపించుకుంటున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అరకులోయ, మార్చి 4: ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల అరకు నియోజకవర్గ వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి  ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీటీసీ మాజీ సభ్యులు సమర్ది భాస్కరరావు, భూర్జబారికి సుందరరావు, పెదలబుడు మాజీ సర్పంచ్‌ పాంగి చిన్నారావు, మాజీ వైస్‌ సర్పంచ్‌ పి.విజయ్‌కుమార్‌, నాయకులు పరుశురాం, రమణ, నాయుడు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 

 

Updated Date - 2021-03-05T06:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising