ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం సింహాద్రి అప్పన్న కళ్యాణం

ABN, First Publish Date - 2021-10-25T05:42:11+05:30

వరాహ లక్ష్మీనృసింహస్వామి నిత్య కళ్యాణాన్ని ఆదివారం కన్నులపండువగా నిర్వహించారు.

కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, అక్టోబరు 24: వరాహ లక్ష్మీనృసింహస్వామి నిత్య కళ్యాణాన్ని ఆదివారం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో జరిగే ఆర్జిత నిత్య కళ్యాణంలో భాగంగా కళ్యాణ మండపంలో ప్రత్యేక ముత్యాలతో అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో అధిష్టింపజేశారు. ఆలయ పురోహితుడు కరి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు బి.అప్పాజీ పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలు జరిపి ఆగమశాస్త్ర విధానంలో కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా సింహాద్రి అప్పన్న స్వామిని కర్నూలుకు చెందిన ఎమ్మెల్యే కాటమనేని రామ్‌భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలకగా అర్చకులు గోత్రనామాలతో పూజలు జరిపారు.


Updated Date - 2021-10-25T05:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising