ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నకు స్వర్ణాభరణం విరాళం

ABN, First Publish Date - 2021-09-19T05:42:42+05:30

వరాహ లక్ష్మీనృసింహస్వామికి నగరంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన బి.ఝాన్సీరాణి అనే భక్తురాలు 45 గ్రాముల స్వర్ణ కంఠాభరణాన్ని విరాళంగా అందజేశారు.

ఈవోకు స్వర్ణాభరణం అందజేస్తున్న దాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, సెప్టెంబరు 18: వరాహ లక్ష్మీనృసింహస్వామికి నగరంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన బి.ఝాన్సీరాణి అనే భక్తురాలు 45 గ్రాముల స్వర్ణ కంఠాభరణాన్ని విరాళంగా అందజేశారు. ఈ కానుకను కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆమె దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళకు అందజేశారు. అలాగే సింహాద్రినాథునికి, ఉపాలయంలోని కాశీవిశ్వేశ్వరునికి పట్టువస్త్రాలను కూడా కానుకలుగా సమర్పించారు. ఆచారం ప్రకారం దాత కుటుంబ సభ్యులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించి వేదాశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 


Updated Date - 2021-09-19T05:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising