ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొగలిపురంలో జేసీ పర్యటన

ABN, First Publish Date - 2021-09-29T06:43:39+05:30

మండలంలోని మొగలిపురం గ్రామంలో జేసీ అరుణ్‌బాబు, డీపీవో కృష్ణకుమారి మంగళవారం పర్యటించారు.

మొగలిపురంలో పర్యటిస్తున్న జేసీ అరుణ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, సెప్టెంబరు 28 : మండలంలోని మొగలిపురం గ్రామంలో జేసీ అరుణ్‌బాబు, డీపీవో కృష్ణకుమారి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు గులాబ్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న ఇళ్లను, వరద నీరు చేరిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది సత్వర చర్యలు చేపట్టాలన్నారు. వారి వెంట తహసీల్దార్‌ రమాదేవి, ఈవోపీఆర్‌డీ మహేశ్‌, ఆర్‌ఐ సుధాకర్‌, మాజీ సర్పంచ్‌ బైలపూడి సత్యం, తమరాన బంగారునాయుడు, అంగటి నానాజీ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-09-29T06:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising