ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ‘చేయూత’ అందించాలి

ABN, First Publish Date - 2021-06-23T05:19:58+05:30

అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది.

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన పార్టీ డిమాండ్‌

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా 


నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 22: అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే చేయూత పథకాన్ని మంజూరుచేశారని, ఇతరుకు పథకం అమలుకాకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని, అర్హులందరికీ పథకం మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-06-23T05:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising