ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపునాడు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఈశ్వరరావు ఎన్నిక

ABN, First Publish Date - 2021-10-21T06:05:37+05:30

ఆంధ్రప్రదేశ్‌ కాపునాడు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా గంటా ఈశ్వరరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ 87వ వార్డు కూర్మన్నపాలెంలోని ప్రైవేట్‌ హోటల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ కాపునాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

కాపునాడు కమిటీ సమావేశంలో పాల్గొన్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం, అక్టోబరు 20: ఆంధ్రప్రదేశ్‌ కాపునాడు జిల్లా  కమిటీ అధ్యక్షుడిగా గంటా ఈశ్వరరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ 87వ వార్డు కూర్మన్నపాలెంలోని ప్రైవేట్‌ హోటల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ కాపునాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పురంశెట్టి రంగారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాపునాడు  విశాఖ అర్బన్‌ మహిళా అధ్యక్షురాలిగా మల్ల రమణి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈటి రంగారావులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కాశిబాబు, కొండలరావు, దుర్గారావు, నరసింహమూర్తి, రమ, సూర్య, సాయిరామ్‌, దుర్గ, రాధమ్మ, హరీష్‌, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising