ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహస్రాబ్ది సమారోహానికి శారదా పీఠాధిపతికి ఆహ్వానం

ABN, First Publish Date - 2021-12-07T05:20:56+05:30

త్రిదండి చినజీయర్‌ స్వామి నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి హాజరు కావలసిందిగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆహ్వానం అందింది.

శారదా పీఠాధిపతికి ఆహ్వాన పత్రిక అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, డిసెంబరు 6: త్రిదండి చినజీయర్‌ స్వామి నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి హాజరు కావలసిందిగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆహ్వానం అందింది. చినముషిడివాడలోని శారదా పీఠాన్ని సోమవారం చినజీయర్‌ స్వామి తరఫున అష్టాక్షరి జీయర్‌ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా  ఫిబ్రవరిలో నిర్వహించనున్న సహస్రాబ్ది సమారోహానికి హాజరుకావల సిందిగా ఆహ్వానపత్రిక అందజేశారు.

Updated Date - 2021-12-07T05:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising