ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN, First Publish Date - 2021-05-17T04:48:13+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది జ్వరపీడితుల వివరాల సేకరణకు సర్వేను ప్రారంభించారు.

ఎలమంచిలి మిలట్రీ కాలనీలో సర్వే చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఎలమంచిలి/ రాంబిల్లి, మే 16 : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది జ్వరపీడితుల వివరాల సేకరణకు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎలమంచిలి మునిసిపాలిటీలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆదివారం మిలట్రీ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఇదిలావుంటే,  రాంబిల్లి మండలంలోని రాంబిల్లి, దిమిలి పీహెచ్‌సీల సిబ్బంది , ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు ఆయా గ్రామాల నాయకులు సైతం సహకారం అందిస్తున్నారు.

Updated Date - 2021-05-17T04:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising