ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశ్రామిక ప్రాంతం..నిర్మానుష్యం

ABN, First Publish Date - 2021-05-07T05:21:02+05:30

పారిశ్రామిక ప్రాంతంలో కర్ఫ్యూ రెండవ రోజు గురువారం పకడ్బందీగా అమలు చేశారు

నిర్మానుష్యంగా ఉన్న వడ్లపూడి రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం, మే 6: పారిశ్రామిక ప్రాంతంలో కర్ఫ్యూ రెండవ రోజు గురువారం పకడ్బందీగా అమలు చేశారు. శ్రీనగర్‌ నుంచి ఆటోనగర్‌ వెళ్లే రహదారి నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండేది. అలాంటి రహదారి నిశ్శబ్దంగా మారిపోయింది.  స్వచ్ఛందంగానే ప్రజలు నివాసాలకు పరిమితమయ్యారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే వడ్లపూడి జంక్షన్‌, కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్‌ రహదారి, స్టీల్‌ప్లాంట్‌ రహదారి తదితర ప్రాంతాలన్నీ  జనసంచారం లేక బోసిపోయాయి. బస్సులు, ఆటోలు తిరగ లేదు. ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. 


Updated Date - 2021-05-07T05:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising