ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన కరోనా కేసులు...కొత్తగా 163 నమోదు

ABN, First Publish Date - 2021-07-30T05:20:15+05:30

జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 163 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,775కు చేరింది. ఇందులో  1,49,953 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో   మరణాల సంఖ్య 1050కి చేరింది. 


మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు..: జిల్లాలో మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 362కు చేరింది. ఇందులో 255 మంది కోలుకున్నారు. మరో 32 మంది చనిపోయారు. 

Updated Date - 2021-07-30T05:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising