ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కస్తూర్బా’లో మెనూ విధిగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-10-27T06:38:05+05:30

మండలంలోని వేములపూడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాన్ని జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మంగళవారం సందర్శిం చారు.

విద్యాలయంలో స్టాకు వివరాలు తెలుసుకుంటున్న జడ్పీటీసీ రమణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ

నర్సీపట్నం అర్బన్‌, అక్టోబరు 26 : మండలంలోని వేములపూడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాన్ని జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మంగళవారం సందర్శిం చారు. ‘బాలికల ఆకలి కేకలు’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురి తమైన కథనానికి ఆమె స్పందించి, ఈ మేరకు ఇక్కడకు విచ్చేశారు. తొలుత పాఠశాలలో అమలవుతున్న మెనూ, తరగతుల నిర్వహణపై విద్యార్థినులతో మాట్లాడారు. సరకుల స్టాకు వివరాలు తెలుసుకున్నారు. అంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులకు విధిగా మెనూ అమలు చేయాలన్నారు.  విద్యా బోధన చక్కగా సాగాలని, విద్యార్థినులు కూడా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-10-27T06:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising