ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరంలో నిషేధాజ్ఞలు బేఖాతర్‌!

ABN, First Publish Date - 2021-06-14T05:44:22+05:30

కొవిడ్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ జోడుగుళ్లపాలెం తీరంలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు.

జోడుగుళ్లపాలెం తీరంలో సందర్శకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోడుగుళ్లపాలెం బీచ్‌కు వస్తున్న సందర్శకులు, జంటలు

పట్టించుకోని పోలీసులు

విశాలాక్షినగర్‌, జూన్‌ 13: కొవిడ్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ జోడుగుళ్లపాలెం తీరంలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా బీచ్‌లో నిషేధాజ్ఞలు ఉన్నాయి. అయినా సందర్శకులు పట్టించుకోకుండా తీరంలో షికారు చేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో తీరానికి వస్తుండగా.. మరికొందరు జంటలుగా వస్తూ ఆనందంగా గడుపుతున్నారు. జోడుగుళ్లపాలెం కూడలిలో పోలీస్‌ అవుట్‌ పోస్టు ఉన్నా బీచ్‌లోకి వెళ్లే జంటలను నియంత్రించకపోవడం గమనార్హం. ముఖ్యంగా జోడుగుళ్లపాలెం తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ నౌక వద్దకు సందర్శకులు వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీరంలోకి వచ్చేవారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-06-14T05:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising