ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్పీకర్‌ దంపతులు’ కోసం మృత్యుంజయ హోమం

ABN, First Publish Date - 2021-05-06T05:04:29+05:30

కరోనా బారినపడి శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వాణి దంపతులు కోలుకోవాలని కోరుతూ బుధవారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు.

మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నుంచి కోలుకోవాలని పూజలు

విశాఖపట్నం, మే 5:  కరోనా బారినపడి శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వాణి దంపతులు కోలుకోవాలని కోరుతూ చైల్డ్‌రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (సీఆర్‌పీఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ గొండు సీతారాం బుధవారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. సీతంపేటలో గల సాయిదత్త గాయత్రి ద్యాన పీఠం ప్రాంగణంలో  పీఠం వ్యవస్థాపకుడు వెంకటశర్మ, వేద పండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కష్టాల నుంచి ప్రజలు కూడా వేగంగా కోలుకోవాలని హోమం నిర్వహించినట్లు సీతారాం తెలిపారు. 

Updated Date - 2021-05-06T05:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising