ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్త జన‘సంద్రం’

ABN, First Publish Date - 2021-02-28T06:43:54+05:30

మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.

ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో భక్తుల కోలాహలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. పవిత్ర స్నానాలు ఆచరించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో విశాఖపట్నం, భీమునిపట్నం, అచ్యుతాపురం మండలం పూడిమడక, రాంబిల్లి మండలం వాడపాలెం, ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం, పాయకరావుపేట మండలం పెంటకోట, రాజవరం, పాల్మన్‌పేట తీరాలు కిటకిటలాడాయి. 

Updated Date - 2021-02-28T06:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising