ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణ్య ప్రాణిని నరికి చంపిన దుండగులు

ABN, First Publish Date - 2021-08-02T06:23:00+05:30

మునిసిపాలిటీ పరిధి గొల్లలపాలెం సమీపంలోని తోటలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కిరాతకంగా వణ్యప్రాణి (కణుజు)ని నరికి చంపడమే కాకుండా తల, మొండేన్ని గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరుగా పడవేయడంతో ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు.

కణుజు మొండేన్ని పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వేర్వేరుచోట్ల  తల, మొండెం 

 గొల్లలపాలెం తోటలో దారుణం

 ఘటనా స్థలాన్ని పరిశీలించిన 

పోలీసు, అటవీ అధికారులు 

ఎలమంచిలి, ఆగస్టు 1: మునిసిపాలిటీ పరిధి గొల్లలపాలెం సమీపంలోని తోటలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కిరాతకంగా వణ్యప్రాణి (కణుజు)ని నరికి చంపడమే కాకుండా తల, మొండేన్ని గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరుగా పడవేయడంతో ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. దీనిపై రూరల్‌ పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో ఎస్‌ఐ సన్నిబాబు, అటవీ శాఖాధికారులు వేణుకుమారి, సత్యనారాయణమూర్తి వచ్చి కుణుజును పరిశీలించారు. అటవీ శాఖాధికారులు మాట్లాడుతూ కణుజును నరికి చంపినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Updated Date - 2021-08-02T06:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising