ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చంద్రబాబుపై దాడి దుర్మార్గం’

ABN, First Publish Date - 2021-04-14T06:20:23+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి వైసీపీ ఆరాచక పాలనకు పరాకాష్ట అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, 69వ వార్డు కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి అన్నారు.

ఆందోళన చేస్తున్న గాజువాక టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, ఏప్రిల్‌ 13: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి వైసీపీ ఆరాచక పాలనకు పరాకాష్ట అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, 69వ వార్డు కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి అన్నారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆరాచకాలను మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. కార్యక్రమంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, నాయకులు రమణ, రాజన్‌రాజు, నమ్మి అప్పారావు, బాలకృష్ణ, కొండబాబు, రమణ, శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-14T06:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising