ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి

ABN, First Publish Date - 2021-01-27T06:08:08+05:30

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాదుల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌లు అన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజవాక: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా  రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని  టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాదుల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌లు అన్నారు. బీసీ రోడ్డు కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు.  రాష్ట్రంలో అక్రమాలను నిలదీయాలన్నారు. కార్యక్రమంలో వాసు, అనంత్‌, రమణ, కృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising