ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా పీఠంలో గోపూజ

ABN, First Publish Date - 2021-01-16T05:02:40+05:30

చినముషిడివాడలో గల శారదా పీఠంలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గోపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

గోవులకు పూజలు చేస్తున్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, జనవరి  15: చినముషిడివాడలో గల శారదా పీఠంలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గోపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని గోశాలలో ఉన్న గోమాతలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుభకరణాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising