ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు

ABN, First Publish Date - 2021-02-01T07:01:50+05:30

రానున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తాదని ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు.

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ 

పాడేరురూరల్‌: రానున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తాదని ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు. ఆదివారం పాడేరులో నిర్వహించిన పాడేరు, అరకు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కెదురు తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అమలు చేస్తున్న పథకాలను వైసీపీ ప్రభుత్వం తన ఖజానాలో వేసుకొని రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయానికి రెండు పార్టీల కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మధుకర్‌జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల్‌గాంధీ, అరకు, పాడేరు బీజేపీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, అడపా బొంజునాయుడు, సల్లా రామకృష్ణ, కె.కృష్ణారావు, పి.రాజారావు, పి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-01T07:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising