ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి తోటలను ధ్వంసం చేసిన గిరిజనులు

ABN, First Publish Date - 2021-10-21T06:15:56+05:30

గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

గంజాయి మొక్కలను పీకివేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పది ఎకరాల్లో మొక్కలు పీకివేత


సీలేరు, అక్టోబరు 20: గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్థానిక గిరిజన నాయకుడు మార్కురాజు ఆధ్వర్యంలో బుధవారం చెరుకుమళ్లు, నేలజర్త, పెద్దవీధి, పాతవీధి, కనుసుమెట్ట గ్రామాల్లో సుమారు పది ఎకరాల్లో గంజాయి మొక్కలను నరికివేశారు. తమ పంచాయతీ పరిధిలో గంజాయి సాగు లేకుండా చేస్తామని మార్కురాజు తెలిపారు. కాగా గంజాయి సాగు, రవాణాకు గిరినులు దూరంగా ఉండాలని  ఎస్‌ఐ రంజిత్‌ చెప్పారు. ధారకొండ పంచాయతీ కేంద్రంలో గిరిజనులతో మాట్లాడుతూ, ఆదివాసీ యువత గంజాయి కేసుల్లో ఇరుక్కుని విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. 





Updated Date - 2021-10-21T06:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising