ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతులకు అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-05-22T04:00:11+05:30

కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో నేను సైతం అంటూ ముందుకు వచ్చి సేవలందించారు స్థానిక నాయకుడు పల్లా దుర్గారావు.

మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవత్వం చాటుకుంటున్న దుర్గారావు 

రామ్‌నగర్‌, మే 21: కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో నేను సైతం అంటూ ముందుకు వచ్చి సేవలందించారు స్థానిక నాయకుడు పల్లా దుర్గారావు.  28వ వార్డు పితాని వీధికి చెందిన నెమళ్ళ శ్రీనివాస్‌ కరోనా బారిన పడి శుక్రవారం మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇంట్లో మగవారెవరూ లేకపోవడం, వైరస్‌కు భయపడి ఇతరులెవరూ రాకపోవడంతో దుర్గారావు జీవీఎంసీ అధికారుల సహాయంతో అతడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.  ఇప్పటివరకు తన సొంత నిధులతో ఇలా కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. 


Updated Date - 2021-05-22T04:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising