ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథ శవానికి అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-04-16T05:47:57+05:30

అనాథ శవానికి 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేశ్‌ గురువారం అంత్యక్రియలు చేశారు.

అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తున్న కార్పొరేటర్‌ సురేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం, ఏప్రిల్‌ 15 : అనాథ శవానికి 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేశ్‌ గురువారం అంత్యక్రియలు చేశారు. 40వ వార్డు పరిధి ఏకేసీ కాలనీలోని ఫుట్‌పాత్‌పై ఓ అనాథ మృతి చెంది ఉన్నట్టు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ విషయాన్ని కార్పొరేటర్‌ సురేశ్‌కు తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించి తన సంస్థకు చెందిన పీవీఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుని ఆ మృతదేహాన్ని మల్కాపురం శ్మశాన వాటికకు తరలించి హిందూ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. 

Updated Date - 2021-04-16T05:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising