ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి చెరకు రైతులు, కార్మికుల సమస్యలు

ABN, First Publish Date - 2021-11-26T06:27:51+05:30

జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి, చెరకు రైతులు, కార్మికుల సమస్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ తెలిపారు.

లక్ష్మీనారాయణతో మాట్లాడుతున్న నగేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట, నవంబరు 25 : జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి, చెరకు రైతులు, కార్మికుల సమస్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ తెలిపారు.  ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో గురువారం లక్ష్మీనారాయణను కలిసి తాండవ, ఏటికొప్పాక, గోవాడ చక్కెర కర్మాగారాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించామన్నారు. దీనిపై స్పందించి ఆయన త్వరలో జిల్లాలో చక్కెర కర్మాగారాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారని నగేష్‌ చెప్పారు.

Updated Date - 2021-11-26T06:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising