ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కాపులకు రాజకీయ ప్రాధాన్యం పెరగాలి’

ABN, First Publish Date - 2021-03-02T05:13:20+05:30

రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు రాజకీయాల్లో అధిక ప్రాఽధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షురాలు మున్నంగి విజయలక్ష్మి అన్నారు.

పిన్నింటి పార్వతిని సత్కరిస్తున్న మున్నంగి విజయలక్ష్మి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపగుంట, మార్చి 1: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు రాజకీయాల్లో అధిక ప్రాఽధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షురాలు మున్నంగి విజయలక్ష్మి అన్నారు. వేపగుంట ఎస్‌వీ ఫంక్షన్‌ హాల్‌లో వేపగుంటకు చెందిన పిన్నింటి పార్వతిని పెందుర్తి నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షురాలిగా నియమించే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులు రాజకీయాల్లో మరింత ఉన్నత స్థితికి ఎదిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎర్రా రేవతి, నాయకులు గుర్రాల శ్రీనివాసరావు, జి.శ్రీను, సునీల్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T05:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising