ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

ABN, First Publish Date - 2021-06-25T06:10:41+05:30

మండలంలోని విప్పాకఅగ్రహారం సర్వే నంబరు 2/2లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో గురువారం తహసీల్దార్‌ రమాదేవి ఆదేశాల మేరకు ఆర్‌ఐ రమణ, వీఆర్వో శేషు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

విప్పాకఅగ్రహారం సర్వే నెంబరు 2/2 ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, జూన్‌ 24 : మండలంలోని విప్పాకఅగ్రహారం సర్వే నంబరు 2/2లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో గురువారం తహసీల్దార్‌ రమాదేవి ఆదేశాల మేరకు ఆర్‌ఐ రమణ, వీఆర్వో శేషు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ గ్రామం సర్వే నంబరు 2/2లో 0.40 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని కొంత మంది 12 ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే రాళ్లు పాతి ఉన్నాయన్నారు. వాటిని తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. 

----


Updated Date - 2021-06-25T06:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising