ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు బాధ్యతగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-03-02T06:35:02+05:30

జీవీఎంసీ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని మండల పరిషత్‌ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్‌ సూచించారు.

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న సత్య శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల పరిషత్‌ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్‌


అనకాపల్లి, మార్చి 1: జీవీఎంసీ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని మండల పరిషత్‌ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్‌ సూచించారు. స్థానిక రావుగోపాలరావు స్టేడియం, రోటరీ కల్యాణ మండపంలో జీవీఎంసీ ఎన్నికల సిబ్బంది, పోలింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంఈవో దివాకర్‌, రిసోర్స్‌పర్సన్‌లు కుంచునాయుడు, దివాకర్‌ ఎన్నికల నియమావళిని వివరించారు.

Updated Date - 2021-03-02T06:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising