ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2021-10-28T06:20:20+05:30

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి బుధవారం సందర్శించారు.

కళాశాల ఆవరణను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌, చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

 ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేశ్‌

నర్సీపట్నం, అక్టోబరు 27 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను  ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి బుధవారం సందర్శించారు. కళాశాల తరగతి గదుల్లో సమస్యలను విద్యార్థులు, అధ్యాపకుల ద్వారా తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల తదితర సమస్యలు ఉన్నట్టు వారు వివరించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కళాశాలలోని పదిహేను తరగతి గదులను పదిహేను మంది వైసీపీ నాయకులు దత్తత తీసుకొని రంగులు, మైనర్‌ రిపేర్లు చేయిస్తారని తెలిపారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, గొలుగొండ జడ్పీటీసీ గిరిబాబు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising