ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల ఆదాయం పెంపునకు కృషి

ABN, First Publish Date - 2021-06-24T05:41:12+05:30

కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని దేవాలయాల ఆదాయం బాగా తగ్గిపోయిందని, దానిని పెంచేందుకు అంతా కలిసి కృషి చేస్తామని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) పుష్పవర్దన్‌ తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన పుష్పవర్దన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవదాయ శాఖ డీసీ పుష్పవర్దన్‌

విశాఖపట్నం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని దేవాలయాల ఆదాయం బాగా తగ్గిపోయిందని, దానిని పెంచేందుకు అంతా కలిసి కృషి చేస్తామని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) పుష్పవర్దన్‌ తెలిపారు. డీసీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. మంత్రులు వెల్లంపల్లి, ముత్తంశెట్టి, కన్నబాబు, ఎంపీలు, ఇతర ఉన్నతాధికారుల సహకారంతో మూడు జిల్లాల్లోని దేవదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షిస్తామన్నారు. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా వాటిని తొలగించి, భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయాల ఔన్నత్యాన్ని కాపాడతామని చెప్పారు. విశాఖ జిల్లాకు చెందిన సహాయ కమిషనర్లు వినోద్‌కుమార్‌, శాంతి, ఇతర అధికారులు కలిసి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-06-24T05:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising