ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషప్రయోగంపై డీఎస్‌పీ ఆరా

ABN, First Publish Date - 2021-05-21T04:21:17+05:30

మండలంలోని మత్స్యగుండంను పాడేరు డీఎస్‌పీ రాజ్‌కమల్‌ గురువారం సందర్శించారు. మత్స్సగుండంలోని మత్స్యాలపై బుధవారం జరిగిన విషప్రయోగంపై ఆయన ఆరా తీశారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌పీ రాజ్‌కమల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హుకుంపేట, మే 20: మండలంలోని మత్స్యగుండంను పాడేరు డీఎస్‌పీ రాజ్‌కమల్‌ గురువారం సందర్శించారు. మత్స్సగుండంలోని మత్స్యాలపై బుధవారం జరిగిన విషప్రయోగంపై ఆయన ఆరా తీశారు. మత్స్యాలు మృతి చెందిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సంఘటనకు సంబంధించిన వివరాలను సర్పంచ్‌ శాంతికుమారి, తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై చురుగ్గా దర్యాప్తు చేస్తున్నామని, మత్స్యాల మృతికి కారకులను పట్టుకుంటామని డీఎస్‌పీ రాజ్‌కమల్‌ అన్నారు. 

Updated Date - 2021-05-21T04:21:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising