ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాల తీరుతో అప్పుల ఊబిలో అన్నదాతలు

ABN, First Publish Date - 2021-10-20T06:27:31+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని సీపీఎం జిల్లా ప్రతినిధి కోటేశ్వరరావు ఆరోపించారు.

మహా సభలో మాట్లాడుతున్న కోటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఎం జిల్లా రెండో మహా సభలో వక్తల ధ్వజం

గొలుగొండ, అక్టోబరు 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని సీపీఎం జిల్లా ప్రతినిధి కోటేశ్వరరావు ఆరోపించారు. మండలంలోని జోగంపేట జంక్షన్‌లో మంగళవారం జరిగిన సీపీఎం జిల్లా రెండో మహా సభలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ఫలితంగా నిరుద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టలేని పరిస్ధితుల్లో ఉందన్నారు. పార్టీ మండల శాఖ కార్యదర్శి సాపిరెడ్డి నారాయణమూర్తి, జిల్లా కమిటీ సభ్యుడు డి.సత్తిబాబు, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising