ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య కేంద్రానికి కరోనా కిట్ల అందజేత

ABN, First Publish Date - 2021-05-22T04:25:20+05:30

కరోనా కట్టడిలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చొరవ మేరకు లుపిన్‌ ఫార్మా కంపెనీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులతో రూ.1.50 లక్షల విలువ గల పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, మందులను సమకూర్చింది.

కరోనా కిట్లను ఆరోగ్య కేంద్రానికి అందజేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి రూరల్‌, మే 21: కరోనా కట్టడిలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి  అదీప్‌రాజ్‌ చొరవ మేరకు లుపిన్‌ ఫార్మా కంపెనీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులతో రూ.1.50 లక్షల విలువ గల పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, మందులను సమకూర్చింది. శుక్రవారం ఉదయం పెందుర్తి ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఆస్పత్రి యాజమాన్యానికి వీటిని అందజేశారు. కార్యక్రమంలో జడ్సీ చక్రవర్తి, ఎంపీడీవో మంజులవాణి, లుపిన్‌ సీఎస్‌ఆర్‌ మేనేజరు వెంకటనారాయణ,వైసీపీ నాయకులు ఎల్బీ నాయుడు, మహాలక్ష్మి నాయుడు, మెంటి మహేశ్‌, చందు, రమేశ్‌, రామరాజు, కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T04:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising