ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌కు పైసా చెల్లించవద్దు

ABN, First Publish Date - 2021-12-03T06:12:43+05:30

శాశ్వత గృహ హక్కు కోసం గిరిజనులు ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించవద్దని టీడీపీ ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు.

వైసీపీ క్యాడర్‌కు టీడీపీ కండువాలు కప్పుతున్న దొన్నుదొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర 

హుకుంపేట, డిసెంబరు 2: శాశ్వత గృహ హక్కు కోసం గిరిజనులు ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించవద్దని టీడీపీ ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు. మండలంలో జర్రకొండ పంచాయతీ పరిధిలో గనికి, డిర్రాపల్లి, తోటమామిడి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా వైసీపీకి చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దొన్నుదొర మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే ప్రజలు కష్టాలు తీరుతాయన్నారు.  ఈకార్యక్రంలో మాజీ సర్పంచ్‌ బొంజుబాబు, టీడీపీ  నేత శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising