ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నార సంచుల పంపిణీ

ABN, First Publish Date - 2021-10-29T04:53:25+05:30

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత కృషి చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

విమానాశ్రయం వద్ద నార సంచులు పంపిణీ చేస్తున్న లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, అక్టోబరు 28: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత కృషి చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జేడీ ఫౌండేషన్‌ గోపాలపట్నం శాఖ ఆధ్వర్యంలో సంస్థ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఆర్థిక సాయంతో నార సంచులను ఆయన విమానాశ్రయం వద్ద స్థానికులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే పర్యావరణ సమతుల్యత అవసరమని, పర్యావరణానికి విఘాతం కలిగించి వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T04:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising