ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో నియంత పాలన

ABN, First Publish Date - 2021-01-27T06:20:19+05:30

రాష్ట్రంలో సీఎం జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.

పెందుర్తిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే బండారు ధ్వజం

పెందుర్తి, జనవరి 26: రాష్ట్రంలో సీఎం జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. జగన్‌ విధ్వంసకర పాలనను రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తూ మంగళవారం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెందుర్తిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచకం వల్ల న్యాయస్థానానికి వెళ్లి ప్రజాస్వామ్య హక్కులు సాధించుకోవలసిన దారుణ పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేస్తున్న జగన్‌కు  సిగ్గులేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బండారు అప్పలనాయుడు, దాట్ల మధు, బుచ్చిరాజు, కరక దేవుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising