ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తిపన్ను పెంపు జీవో రద్దు చేయాలని ధర్నా

ABN, First Publish Date - 2021-06-18T05:36:49+05:30

ఆస్తి విలువ ఆధారంగా పెం చిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాం డ్‌ చేస్తూ 58, 59, 62, 63 వార్డుల సచివాలయా ల వద్ద సీపీఎం నాయకులు గురువారం ధర్నా చేశారు.

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం, జూన్‌ 17: ఆస్తి విలువ ఆధారంగా పెం చిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాం డ్‌ చేస్తూ 58, 59, 62, 63 వార్డుల సచివాలయా ల వద్ద సీపీఎం నాయకులు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మల్కాపురం జోన్‌ సీపీ ఎం కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను, చెత్తపన్ను పెంచుతూ విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising