ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గిరిజన గ్రామాలను ఐటీడీఏలో చేర్చాలని ధర్నా’

ABN, First Publish Date - 2021-11-30T06:09:21+05:30

మండలంలోని గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆది వాసీ హక్కుల సాధన సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

గొలుగొండలో ధర్నా చేస్తున్న నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొలుగొండ, నవంబరు 29 : మండలంలోని గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆది వాసీ హక్కుల సాధన సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సం ఘం జిల్లా అధ్యక్షుడు నల్లి కళ్యాణం మాట్లాడుతూ ఈ ప్రాంత గిరిజను లను ఐటీడీఏలో విలీనం చేయకపోవడం వల్ల అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు. వెంటనే గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక ప్రతినిధి బొట్టా నాగరాజు, మండల నాన్‌ షెడ్యూల్‌ సంఘం అధ్య క్షుడు ఎన్‌.చిరంజీవి, సీపీఎం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T06:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising