ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న దర్శనానికి పీపీఈ కిట్లతో భక్తులు

ABN, First Publish Date - 2021-05-18T05:10:20+05:30

కరోనా విజృంభణ నేపథ్యంలో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు స్వీయ భద్రత పాటిస్తున్నారు.

పీపీఈ కిట్‌లతో ఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, మే 17: కరోనా విజృంభణ నేపథ్యంలో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు స్వీయ భద్రత పాటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సింహాచ లేశుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు మాస్కులతో పాటు పీపీఈ కిట్లు ధరించి రావడం విశేషం. ఆలయ సిబ్బంది కూడా భక్తుల చేతుల్లో శానిటైజర్లను వేయడంతో పాటు అందరూ మాస్కులు ధరించేలా చూస్తున్నారు.


Updated Date - 2021-05-18T05:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising