ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల అమ్మకంపై కోర్టు తీర్పు హర్షణీయం

ABN, First Publish Date - 2021-04-24T04:50:30+05:30

విశాఖలో ప్రభుత్వ భూములు అమ్మాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడం హర్షణీయమని సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల ఆస్తులు అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు : సీపీఐ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23: విశాఖలో ప్రభుత్వ భూములు అమ్మాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడం హర్షణీయమని  సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు అన్నారు. బీచ్‌ రోడ్డులో లూలూమాల్‌కు ఇచ్చిన ఏపీఐఐసీ భూములు, పెదగంట్యాడ పకీర్‌ తకియాలోని ఆస్తులను వైసీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం తప్పని, ప్రజల ఆస్తిని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు పేరుతో అక్రమ అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని, ఒకవేళ కాదని అమ్మకాలు జరిపినా సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం నేరం అవుతుందన్నారు. 

Updated Date - 2021-04-24T04:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising