ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నను దర్శించుకున్న సీపీ దంపతులు

ABN, First Publish Date - 2021-06-14T05:42:49+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.

సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా దంపతులతో ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, జూన్‌ 13: వరాహలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సీపీ దంపతులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆహ్వానం పలకగా, అర్చకులు గోత్రనామాలతో పూజలు చేసి శేషవస్త్రాన్ని వేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనానంతరం పండితులు ఆశీర్వచనాలివ్వగా, ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అర్చకులు క్షేత్ర మహాత్మ్యం, స్వామివారి అవతార రహస్యం, ఆలయ శిల్ప సంపద విశిష్టతను వారికి వివరించారు.

Updated Date - 2021-06-14T05:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising