అవినీతి రహిత కార్యకలాపాలు సాగాలి
ABN, First Publish Date - 2021-10-29T04:21:19+05:30
అన్ని కార్యాలయాల్లో అవినీతిరహిత కార్యకలాపాలు సాగాలని ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖరీజియన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ఇన్చార్జి ఆర్ఎం బి. అప్పలనాయుడు అన్నారు.
ద్వారకాబస్స్టేషన్, అక్టోబరు 28: అన్ని కార్యాలయాల్లో అవినీతిరహిత కార్యకలాపాలు సాగాలని ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖరీజియన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ఇన్చార్జి ఆర్ఎం బి. అప్పలనాయుడు అన్నారు. గురువారం ద్వారకాకాంప్లెక్సులో నిర్వహించిన విజిలెన్స్ అవగాహనా కార్యక్రమంలో అవినీతి రహితంగా పనిచేస్తామని ప్రతి ఉద్యోగీ ప్రతిజ్ఞ చేయాలన్నారు. కార్యక్రమంలో స్టీల్ సిటీ డిపో మేనేజర్ రాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T04:21:19+05:30 IST