ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగరతీరం విశాఖలో కరోనా కల్లోలం

ABN, First Publish Date - 2021-08-26T19:25:12+05:30

విశాఖ: నగరంలో కరోనా కల్లోలం రేపుతోంది. స్కూల్ విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో కరోనా కల్లోలం రేపుతోంది. స్కూల్ విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటీవ్ అని తేలింది. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు స్కూల్ ప్రాంగణం, విద్యార్థుల ఇళ్లవద్ద శానిటేషన్ చేయించారు.

Updated Date - 2021-08-26T19:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising